SWACHCHA TELANGANA

ఏపీలో టెన్త్‌ పరీక్షలు వాయిదా
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పదవ తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు మంత్రి సురేష్ ప్రకటించారు. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులను జారీచేసింది. ఈనెల 31 తర్వాత పరిస్థితులను సమీక్షించి తదుపరి తేదీలను ఖరారు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎంసెట్, ఐసెట్ …
March 26, 2020 • SWACHCHA TELANGANA
ఒక నెల జీతాన్ని సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు విరాళం
అమరావతి: కోవిడ్‌ –19 నివారణా చర్యలకు వైయస్సార్‌సీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల విరాళం: చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి ఒక నెల జీతాన్ని సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు విరాళంగా ఇస్తున్నాం: చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ప్రస్తుత సమయంలో మా వంతుగా ఈ సహాయం చేస్తున్నాం: శ్రీకాంత్‌రెడ్డి మానవతా దృక్పథంతో ఈ స…
March 26, 2020 • SWACHCHA TELANGANA
Publisher Information
Contact
About
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn